దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం (Cabinet sub committee) భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు క�
దళిత బంధు పథకం సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం ఆధునిక సమాజంలో లేదని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తు�
BRS | కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష�
Maharashtra | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీసహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్
BRS Party | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్�
మెదక్ జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరింది. చాలాకాలంగా చేస్తున్న కృషికి ఫలితం దకింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విజ్ఞ�
Minister Harish Rao | కాళేశ్వరం దండగ అంటూ కూతలు కూస్తున్న కాంగ్రెస్ నాయకుల నోర్లను ఫినాయిల్ పోసి కడగాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్లో ముంచితే అందులో నీళ్లు ఉన్నయా? లేవా? అన్నది వీళ్లకు అర�
Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాహుల్ అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర�
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
డాక్టర్ కావాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట�
అవార్డుల ఖిల్లాగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా మరో ఘనత సాధించింది. సోమవారం విడుదలైన బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లను సాధించి జిల్లా సత్తా చాటింది. మొత్తం 1404 సీట్లకు రాష్ట్రంలోనే
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే అధునాతన ఎథోస్ రేడియో థెరపీతో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్ రావు అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా�