స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుండడంతో, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు �
అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుండడంతో పట్టణాల సమీపంలోని పార్కులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కులో కొత్తగా నిర్మించిన కాటేజీలను త్వరలోనే పర్యాటకుల కోసం అంద
నిమ్స్ను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా రూ.48 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. ఇందులో రూ. 31.5 కోట్ల విలువైన అత్యాధునిక రోబో కూడా ఉండటం గమనార�
ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుత�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టీ హబ్ (టీ డయాగ్నస్టిక్)లను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు టీ హబ్ను మంజూరు చేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కేంద్ర ఆస్పత్రిలో రూ.1.25 కోట్�
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అడవి బిడ్డల కల నెరవేరింది. శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
CM KCR | గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రధానంగా ఆదివాసీల మూ డు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు �
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ శని పోయిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి శకుని పాత్రలు, వెన్నుపోటు పొడిచే�
ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన టీ-డయాగ్నస్టిక్స్ (టీడీ) సేవలు మరింత విస్తరించనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం న�
పోడు గోడుకు గిరిజనులు వీడ్కో లు చెప్పే రోజు వచ్చిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పోడు రైతులపై నమోదైన కేసులన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేస్తుందని
సీఆర్ పాలనలోనే గిరిజన సంక్షేమం సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్తో కలిసి పోడు రైతు�
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
Minister Harish Rao | ఈ రోజు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీష్రావు అన్నారు. పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార�
పోడు భూముల గురించి ఆలోచించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwar rao)అన్నారు. పోడు భూముల (Podu Lands) పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.