ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
Rudrangi | జగపతిబాబు, ఆశిష్గాంధీ, మమతా మోహన్దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించారు. జూల�
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు.
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో ఆల్టైమ్ రికార్డ్ సృష్టించామని, కేవలం 100 పనిదినాల్లోనే 1.62 కోట్ల మందికి నేత్రపరీక్షలు నిర్వహించామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యల�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తొమ్మిదేండ్లలో కర్ఫ్యూలు లేవని, అల్లర్లు లేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు సీఎం కేసీఆ�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం, పదవులు మారుతాయంటూ కథనాలు వస్తున్న
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖ�
Rudrangi | శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు,మమతా మోహన్దాస్, విమల రామన్ ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకుడు. జూలై 7న చిత్రం విడుదల కానుంది. కాగ�
ప్రజారోగ్యానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రభుత్వ దవాఖా నల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి (88) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంగళవారం ఉదయం తుది శ్వాసవిడిచారు. రామచంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురై మ
రాష్ట్రంలో 11వ విడత రైతుబంధు ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు పైసలు ఖాతాలో పడిన మెసేజులతో రైతన్నల మొబైల్స్ మోగాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగ
పచ్చని ప్రకృతి ఒడిలో భాగ్యనగరానికి అతి సమీపంలో సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ పక్కన తెలంగాణ పండరీపురంగా వాసికెక్కిన మర్కూక్ పాండురంగ ఆశ్రమం 9 దశాబ్దాలుగా అశేష భక్తుల ఆపన్నక్షేత్రంగా విరాజిల్లుత�
దళిత జర్నలిస్టుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు సిద్దిపేటలో జిల్లా దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ, ఇంటర్నేషన�