ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట. గల్లీ నాయకులు ఒకటి చెప్త
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వే�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ న�
మీ వెన్నంటి ఉంటానని.. మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్హాల్�
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం ఒక విప్లవం అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా ల
Minister Harish Rao | కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే
భరోసానిచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాలులో విశ్వ ఆయుర్వేద పరిషత�
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్(Raitu Bazar)ను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ నెల 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. పట్టాల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎ
శిశువు పుట్టగానే క్రిటికల్ కేసులుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. దీంతో కొంతమంది శిశువులు మార్గమధ్యలోనే మరణిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది.