వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�
ప్రజలు హాస్పిటల్కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ (Telangana) కాదని చెప్పారు.
నా చివరి రక్తపు బొట్టు మీకోసం ధారపోస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం రూ.9 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశ
స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్�
సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొ
తెలంగాణలోని అన్ని జైళ్లతో సౌకర్యాలు కల్పించి ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడంలో రాష్ట్ర జైళ్ల శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిప�
Minister Harish Rao | ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తన బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎన్సాన్పల్లి గ్రామంలో జిల్లా కారాగార భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
అన్నిరకాల మౌలిక వసతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ (Telangana) ఒకటని చెప్పారు.
బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చ�
పేదోడి సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, త్వరలో ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అందిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు
తెలంగాణలో వెనకబడిన వర్గాల కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల జీవన ప్రమాణాలు పెంచటానికి కేసీఆర్ సరార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బీసీలకు లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని బీసీ సంక్షేమశాఖ మం
Kanti Velugu | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో మంత్రులు సంబురాలు చేసుకు�
ఒకప్పుడు కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజనుల సంక్షేమాని�
సిద్దిపేట స్వచ్ఛతలో మేటి అని, సఫాయి కార్మికులు కృషి మరువలేనిదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో పట్టణ ప్రగతి �