సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా చేపట్టిన కార్యక్రమాలే నేడు పథకాలుగా అమలవుతున్నాయని, దేశానికి స్�
ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్కు అత్యాధునిక వసతులతో కూడిన మరో 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభి
నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్�
ద్దిపేట మున్సిపల్ ప్రజలకు సేవలు అందించడంలో అత్యాధునిక వసతులను కల్పించి అభివృద్ధిలో రాష్ర్టానికి మోడల్గా నిలిచింది. నేడు పట్టణాభివృద్ధి సిగలో స్లాటర్ హౌస్ వచ్చి చేరనున్నది. ప్రజలకు శుచికరమైన, నాణ్�
మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు.
నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కా�
Minister Harish Rao | తెలంగాణ దృక్పథంతో సమూలమైన మార్పులు జరిపి, సమర్థవంతమైన, సమగ్రమైన ప్రణాళికలను అమలు చేయడం వల్ల అన్నిరంగాల్లోనూ అనూహ్యమైన అభివృద్ధి సాకారమైంది. ఇందులో భాగంగా వైద్యారోగ్య రంగం సైతం మునుపెన్నడూ లేన�
Minister KTR | ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు
Siddipet | ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అనేక జిల్లా కేంద్రాల్లో సకల వసతులతో ఐటీ టవర్లను నిర్మించి కంపెనీలన�
NIMS | డబ్బున్నోళ్లకు ఏదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్తారు. మరి పేదవారికి ఆ కష్టం వస్తే.. రాష్ట్రంలో ఆ స్థాయిలో వైద్యాన్ని అందించే ప్రభుత్వ దవాఖానలు గాంధీ, న�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయి. నాటి పాలకులు వైద్య రంగాన్ని అటకెక్కించగా, స�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తూ యువత స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు చేసుకొనే భాగ్యాన్ని కల్పిస్తున్నారని వైద్యార