కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా సాగిన తెలంగాణ తొమ్మిదేండ్ల ప్రయా ణం యావత్తత్తు దేశానికే అనుసరణీయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం ట్వీట్ చేశారు. కేసీఆర్ సకల జనుల ఇంటిదీపం అని కొనియాడారు. �
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని,కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయ న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్�
కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు హబ్గా మారనున్నదని, ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు �
నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయని చెప్ప
కరువు పాటలు పాడుకున్న బీడు బారిన నేలలో ఇవాళ కాళేశ్వరం జలాలు పుష్కలంగా పారుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
‘భూముల రిజిస్ట్రేషన్ల కోసం అప్పట్ల అనేక తిప్పలు పడ్డం. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా ఊళ్లో ఉన్న వీఆర్వో నుంచి మొదలు పెట్టి గిర్దావర్, తహసీల్దార్, రిజిస్ట్రేషన్, ఆర్డీవో ఆఫీస్ల చుట్టూ కాళ్లు అరిగిపోయేల�
గోదావరి నీళ్లతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం కోనసీమను తలపించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి త�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత�
ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదని, తాము సంతోషంగా ఉండాలంటే తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూ రిజిస్ట్రేషన్ పోర్టల్ను కొనసాగించాల్సిందేనని సదాశివపేట మండల రైతులు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో రాష్ర్టాన్ని మరొకరి చేతిలో పెట్టే ప్రయత్నం చేయవద్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు.
నిమ్స్ డైరెక్టర్గా సర్జికల్ గ్యాస్ట్రోలజీ విభాగం హెచ్వోడీ, ప్రొఫెసర్ బీరప్పను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.