వచ్చే విద్యా సంవత్సరంలో మెదక్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ని�
Minister Harish | విద్యుత్ రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్లో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎండాకాలం వచ్చిందంటే నాలుగు
Harish Rao | మెదక్ : పైరవీలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర�
Harish Rao | మెదక్ : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని హరీశ్రావు
ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని, భవిష్యత్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
శిథిలావస్థలో ఉన్న కాచిగూడ బాలుర వసతిగృహం కాంప్లెక్స్, మూషీరాబాద్, బోలక్పూర్ బాలికల వసతిగృహాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి, నూతన భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ సోషలిస్�
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ని ర్మించడంతో తెలంగాణలో మం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల (Sircilla) జిల్లా కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) జాతీయ జెండా ఆవిష్కరించారు.
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు భోజనం చేస్తూ.. నాంపల్లి కిషన్ అనే వ్యక్తితో చిట్చాట్ చేశారు. ‘ఏం కిషనన్నా.. మేం మంచిగా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ వేడు�
సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐదు వరుసల రన్నింగ్ ట్రాక్, సింథటిక్ టార్ప్ ఏర్పాటుతో క్రీడాప్రాంగణం రూపురేఖలు మారిపోయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావ�
‘మీరే నా బలం..బలగం.. మీ ఆశీస్సులు ఉన్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనది’..అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం నారాయణరావ�
ప్రయాణికుల రద్దీకి అనుగణంగా నూతన డీలక్స్ బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజల కోరిక మేరకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 7 నూతన డీలక్స్ బస్సులను ఆర్టీసీ రీజినల్ �
Harish Rao | మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశ