బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఈ నెల 9న జరిగే సంక్షేమ సంబురాల దినోత్సవం రోజు లాంఛనంగా ప్రారంభించాలని, అదేరోజు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం�
Minister Harish Rao | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం కార్యక్రమాలపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్�
Minister Gangula | బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
Minister Harish Rao | రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిప�
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు ఆదేశించారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు కండ్లకు కట్టేలా �
హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిమ్స్ చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతం కానున్నది. నిమ్స్ విస్తరణలో భాగంగా నూతన సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణ పనులకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శంక
Minister Harish Rao | ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతుల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది.
Maternity Leaves | మహిళా ఉద్యోగుల మాదిరిగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
‘ఆహా’ ఓటీటీలో ప్రసారమైన సంగీత ప్రధాన రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్-2’ సీజన్ ముగింపు వేడుకకు అగ్ర హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టైటిల్ కోసం 12 మంది పోటీపడగా విశాఖపట్నంకు చెందిన సౌజన్య
కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, తెలంగాణ దేశానికి తలమానికంగా మారి
అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కంటివెలుగు పథకానికి రూపలక్ప న చేశారు. 2018లో నిర్వహించిన కంటి పరీక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.
మనిషి పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తూ విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు అన్నారు.