తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన విషయం తెలిసిందే. దీంతో సర్కార్ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలతో పోటీ పడుతున్నాయి. నగరంలో ప్రధాన దవాఖానలైన ఉస్మ�
Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అ�
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని, త్వరలోనే నెం.1గా ఎదగాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. 60 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తొమ్మిదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చ�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చే�
హరీశ్రావు పనిమంతుడు అని, ఆయనకు తాను ఓ పెద్ద అభిమానిని అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, ఇందుకు సిద్దిపేట నియోజకవర్గ డెవలప్మెంటే నిద�
రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి రావాలనే ఉద్దేశంతో పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో సాగు చేసే పంటలో దిగుబడి చాలావ
Hairsh Rao | తెలంగాణ హెల్త్ హబ్గా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బంజారాహిల్స్లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రై�
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.
Kanti Velugu | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. 94 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంట�
Harish Rao | సంగారెడ్డి : స్వపరిపాలనలో సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ద
Harish Rao | సంగారెడ్డి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమిపూజ చేశారు.
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ను ఎట్టకేలకు పూర్తి చేసుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ వానకాలం సీజన్లోనే సీఎం కేసీఆర్ను తీసుకొచ�
రక్తదానాన్ని ప్రోత్సహించటానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద