సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన ముందుగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ హబ
వరంగల్ను హెల్త్సిటీగా మార్చేందుకు రూ.1116 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అత్యాధునిక వైద్య సేవలు ఇక ఇక్కడే అ�
వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, పేదల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్మికుల కోసం బీజేపీ ప�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్ర�
నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్
Harish Rao | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనుల�
Minister Harish Rao | మూడు మెడికల్ కాలేజీ నగరంగా వరంగల్ మారిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హన్మకొండలో ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయ�
కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లో ఆయన మంగళవా�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తూ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి అ�
రూ.2,300 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంజూరు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తె లిపారు. ఈ ఎత్తిపోతలను త్వరలో ప్రారంభించి వే గంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు �
కార్మికుల సంక్షేమానికే యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కార్మిక, ఉద్యోగ చైతన్య మాసోత్సవం ముగింపు సందర్భంగా బుధ�
పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్) ఆవరణలో డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు క