తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు.
Harish Rao | మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా.. పచ్చని పంటలతో కళకళలాడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కరువును తరిమికొట�
‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాలుగు కోట్ల ప్రజల పండుగ. అలాంటి వేడుకను ఫెయిల్ తెలంగాణ కార్యక్రమం చేస్తారట. తెలంగాణ ఫెయిల్ కాలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది.
కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారే వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర వి�
జడ్చర్లకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించనున్నారు.
తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ దశ, దిశను మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా క్యాంప్ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, బీఆర్ఎస్�
మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటన విజయవంతమైంది. వేములపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల�
Nallagonda | సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఉంటారని, 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చే�
Minister Harish Rao | ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలకు అభివృద్ధి అనే ఆయుధంతో సమాధానం చెబుతున్నామని వ్యాఖ్యానించారు. నల్గగొండ జిల్లా మిర్యాలగూడ
రాష్ట్ర రాజధానికి సిద్దిపేట జిల్లా కేంద్రం అత్యంత సమీపంలో ఉన్నది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబర్లోని మూడు ఎకరాల సువిశాల స్థలంలో రూ.45 కోట్లతో జీప్లస�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి పుష్పగుచ్చాలు అందించ�
కరీంనగర్ నూతన మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఏక మొత్తంలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్�
తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడతలు విజయవంతంగా పూర్తవగా, వచ్చే నెలలో తొమ్మిదో విడతను అమలు చేసేందుకు ప