Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్
Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.
Harish Rao | హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ. 2,42,775 కోట్లుగా నిర్ధారించడం, గత సంవత్సరం లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది 13.42 శాతం ఎక్కువగా ఉండటం పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత
పేదలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరింది. సొంత ఇల్లు లేని ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గజ్వేల్ పట్ణణ సమీపంలో సంగాపూర్ వద్ద సర్వే నెంబర్ 68లో 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గేట�
తెలంగాణలో తల్లులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షణ వలయం ఏర్పాటు చేశారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పెండ్లి అయ్యేవరకూ కేసీఆర్ పెద్దన�
దేశంలో బీజేపీ పతనం దక్షిణాది నుంచే ప్రారంభమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ‘ఇదీ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ఆయన ట్విటర్లో స్పందించారు. కర్ణాటక ప్రజలకు బీజేపీ నుంచి విముక్తి లభించిందన్నారు. బీజ�
‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. �
Minister Harish Rao | దక్షిణాది నుంచే భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతున్నది. నిర్మల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సి�
‘అభినందనలు ప్రియమైన అచ్చూ.. అద్భుతమైన మైలురాయిని చేరుకొని పట్టుదలతో వైవిధ్య విజయాన్ని సాధించావు’ అం టూ మంత్రి హరీశ్రావు తన కుమారుడు అర్చిశ్మన్ను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.