పదో తరగతి ఫలితాల్లో 97.29 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. విద్యాశాఖ రిజల్ట్స్ బుధవారం ప్రకటించింది. మొత్తం 21,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 20,780 మంది ఉత్తీర్ణులయ్�
పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదికన్న మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచినప్పటికీ గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం 0.80 పెరిగింది. బుధవారం పది ఫ�
టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 100 శాతం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, సకల సౌకర్యాలు కల్పించారు. దీం�
సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం తెలంగాణలో రైతన్నను రాజును చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రైతుబంధు పథకం ప్రారంభమై బుధవారానికి ఐదేండ్లు పూర్తి కావడంపై ఆయన హర్
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యా యి. మంగళవారం ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయం లో విడుదల చేశారు.
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ ఇంగ్లిష
హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మహాసముద్రం సమైక్య పాలనలో నిరాదరణకు గురై నిర్మాణానికి నోచుకోలేదు. చుట్టూ గుట్టలు మధ్యలో సముద్రంలాగా నీరు ఉండే ఈ ప్రాంతాన్ని అప్పటి ప్రజలు మహా�
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి సర్కార్ దవాఖానలను బలోపేతం చేసింది. దీంతో నేడు గ్రామీణ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్యం అందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో సాధారణ వైద్య సేవలకే పరిమితమైన సర్క�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది.
Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరి�
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన�
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శగా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య కళాశాల భవన సముదాయానికి జడ్పీ చైర్ప�
అన్ని ఆరోగ్య సూచీల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒకరు పోటీతత్వంతో పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు
రాష్ట్రంలో ఈ నెలాఖరులో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో గొల్ల కురుమలు, మత్స్యకారుల అభివృద్ధి జరుగుతున్నదని ప�