Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ �
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో ఓ మహిళ చేయిపట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ‘మామూలు ధాన
మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాఘవాపూర్లో ఇప్పటివరకు ఉన్న లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతె�
దేశంలో నిజమైన రైతు నాయకుడు కేసీఆరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ద�
దేశంలో నిజమైన రైతు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన ధాన�
రైతు బీమా మాదిరిగా రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల కోసం గీతన్నకు బీమా అమలు చేయడంపై తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె బాలకిషన్ గౌడ్ హర్షం వ్యక్తం చేశా
TSRTC | సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సిద్దిపేట బస్ డిపోలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్ర
Harish Rao | సిద్దిపేట : వరి పంట వేసిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. తడిసిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొంట
నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించనున్న 2 వేల పడకల నూతన భవనానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
చిరుద్యోగులు..! వారు లేనిదే కార్యాలయాలు పనిచేయవు. ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టెంపరరీ అంటూ రకరకాల పేర్లు. అరకొర వేతనాలు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 97 చోట్ల సేకరణ షురూ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు,
దశాబ్దాలుగా అభద్రతాభావంతో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సీఎం కేసీఆర్ సంతకంతో వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లా మారారు. ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల్లా పూర్తి భరోసాతో, భద�
NIMS | కార్పొరేట్ను తలదన్నేలా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ దవాఖాన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ మం�