మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
ఉమ్మడి పాలనలో విద్యారంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సంగారెడ్డి జిల్లా నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమ, ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం
తెలంగాణ కమర్షియల్ట్యాక్స్ విధానాలు దేశానికే ఆదర్శమని, పన్నుల వసూళ్లలో తెలంగాణది నంబర్వన్ స్థానమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
‘మా సొంతూరిలో చెట్టుకింద స్వయంభూ శివలింగం ఉన్నది. గుడి కడితే బాగుంటదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. అడిగిన వెంటనే ఆయన దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు’ అని రాష్ట్ర పోలీస్ �
సద్ది తిన్న రేవు తలవాలని, మీరు కబ్జాలో ఉన్న భూమిపై సర్వ హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా�
Minister Harish Rao | నాటి ఎమ్మెల్యేగా.. నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేసి.. నేటి హరిత నిధి ఏర్పాటుకు వేదికగా ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తె�
వ్యవసాయంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నది. అన్నదాతలకు సాంకేతిక దన్ను ఇచ్చే దిశగా సర్కారు తనదైన కృషి చేస్తున్నది.. స్మార్ట్గా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది
అన్ని దానాల్లోకెల్ల రక్తదానం గొప్పది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తం ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఇలాంటి అవసరాలను గుర్తించిన మండలంలోని రాగంపేటకు చెందిన కన్నె రాజు.. వృత్తిరీత్యా కాని�
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి 3,206 పల్లె దవాఖానలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. వాటి ల్లో అవసరమైన 321 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచ�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రపంచం ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని �
కాంట్రాక్ట్ ఉద్యోగులకు చిరస్మరణీయ విజయాన్నందిస్తూ... విద్యావంతులకు విలువనిస్తూ.. గురువుల కు గౌరవం ఇస్తూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుల పట్ల ఉదార స్వభావాన్ని చాటారు ముఖ్యమంత్రి కేసీఆర�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు
Basti Dawakhana | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ