తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని (Secretariat) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కే
లింగాయత్ల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, హైదరాబాద్ కోకాపేట్లో వీరశైవ లింగాయత్ ఆత్మగౌరవ భవనం కోసం రూ.30కోట్ల విలువైన ఎకరం స్థలం కేటాయించి రూ.10కోట్లతో భవనాన్ని నిర్మ
హీరో రజనీకాంత్కు తెలంగాణలోని అభివృద్ధి కనిపించింది కానీ, రాష్ట్రంలోని గజనీలకు కానరావడం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బాగా అభివృద్ధి చ
సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచే లబ్ధిదారులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొన్నది. శనివారం సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్లో నిర్మించిన డబ�
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్రావు వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న కే అశోక్రెడ్డిని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, ఎక్స్ అఫి�
మొదటినుంచి సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుంటున్నది. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి
పర్వాలేదు చెప్పండి.. ఇక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉన్నారు.. నిర్భయంగా, నిర్మొహమాటంగా మీ సమస్యను వివరించండి’... అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న వైద్యుల వద్ద అతివలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరితో ఎలా చెప్పాలో తె�
గ్రామాభివృద్ధితో పాటు పేదలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అయోధ్య సర్పంచ్ ఎడ్మల జీవన్రెడ్డి. గ్రామంలో ఏ ఆడబిడ్డ పెండ్లి జరిగినా తన వంతుగా పుస్తెమట్టెలు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. తాను �
రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
Minister Harish Rao | గర్భిణులకు ఉత్త సేవలు అందించడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైన సమయంలో సురక్షితంగా అబార్షన్లు చేయడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దాంతో కేంద్ర ఆరోగ్యశాఖ ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందించింది.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆక�
గరుడ గంగ కుంభమేళాకు మూడో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మండలంలోని రాఘవాపూర్ - హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గల గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళా భక్తి పారవశ్యంతో ఓలలాడంద
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్బాబు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సుశీల్బాబు మంగళవారం మధ
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతునూ వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. ‘మనకు సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు. మీర