ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు, పెద్ద పెద్ద వడగండ్లు ప్రజలను వణికించాయి. మంగళవారం రాత్రి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం పడి జనజీవనాన్ని ఆగంచేసింది. మరికొద్ది రోజుల్లో చేతికి అందుతాయనే వే�
Minister Harish Rao | అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోవడం దురదృష్టకరమని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించా�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్�
రాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేరోజు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించి తెలంగాణలో తనకు పోటీయే లేదని మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని చెప్పారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కు కొ�
కర్ణాటక సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని భావించిన అమిత్ షా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
తెలంగాణ అభివృద్ధిని గుర్తించి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అవార్డుల మీద అవార్డులు ఇస్తూ ప్రశంసిస్తుంటే.. అదే పార్టీ నాయకులు తెలంగాణ గల్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో వెలుగు చూసిన మలేరియా కేసులు 5,222. గత ఏడాది నమోదైన కేసులు కేవలం 611. తొమ్మిదేండ్లలోనే మలేరియా బాధితుల సంఖ్య 90 శాతం పడిపోయింది.
క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభు త్వం అప్రమత్తమైందని, క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్న�
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికా
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు హైదరాబాద్ నగరంలోనే అందుతున్న కీమోథెరపీ సేవలను జిల్లా కేంద్రంలోనే అందించడమే తమ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ఎలా అయిత