రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం,
NIMS | హైదరాబాద్ : నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కొత్తగా 2,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బుధవారం 1063 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో 4,947 మందికి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో లక్ష�
వరంగల్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన హెల్త్సిటీ నిర్మాణ పనులను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ హెల్త్సిటీ, �
ఈ ఏడాది కొత్తగా మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆరు కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయని హరీశ్రావు ట్వీట్ చేశారు. జనగామ, కుమ్రంభీం ఆసిఫ�
తెలంగాణ సర్కారు వైద్యం దేశానికే ఆదర్శమైందని, సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విధానమే మారిపోయిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్�
యాదాద్రి జిల్లాకు త్వరలోనే మెడికల్ కాలేజ్ రాబోతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కల�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆర్థి�
Jangaon Medical College | సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం తెలంగాణలో జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జనగామ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మంగళవారం అనుమతి ఇచ�
Minister Harish Rao | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో విద్యుత్ శాఖ మంత్
Minister Harish Rao | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన�
Choutuppal | చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్�
వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి �