ఏపీ మంత్రులు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు హితవుపలికారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు నీళ్లు లేక, పంటలు పండక చానా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు ఎటుచూసినా పచ్చని పొలాలు, నీళ్లతో జిల్లా పచ్చగ మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఒకప్పుడు సర్కారు దవాఖానల్లో సరైన వసతులు, డాక్టర్లు, సరిపడా సిబ్బంది లేక అటువైపు చూసేందుకే ప్రజలు భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. పేద, మధ్య తరగతి వార�
Minister Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టే లేకుంటే.. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా పారేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక�
Minister Harish Rao | కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలిక్కిపడుతున్నారంటూ సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఏపీ నేతలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిం�
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.
పాలేరులో అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. ఏడాది కాలంలోనే నియోజకవర్గానికి మత్స్య, నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. అనేక జాతీయ రహదారుల కూడలిగా ఖమ్మం రూరల్ మండలం అవతర
“సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు... దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ముస్లింలకు రంజాన్ తోఫా” అ
“సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి రోల్మోడల్గా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేం�
‘మంచు కొండల్లో అన్నదానం చేయడం గొప్ప సంకల్పం.. శివ భక్తులకు సేవ చేస్తే పరమ శివుడికి సేవ చేసినట్టే’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ఆ�
Minister Harish Rao | స్వచ్ఛ సిద్ధిపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని మల్లయ్య గార్డెన్స్లో ఆదివారం ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం జిరగింది. కా
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అంకాలజీ బ్లాక్ నిదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ప్రస్తుతం ఉన్న 450 పడకల ఎంఎన్జే క�
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించాలని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన తీ�
సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి కానున్నారని తెలంగాణ హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి-సీహెచ్ గోప్లా రం గ్రామాల మధ్యన కొన్ని సం�