దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్ర�
దరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ఇటీవల ప్రారంభమైన ఆంకాలజీ బ్లాక్ మరో 10 రోజుల్లో రోగులకు అందుబాటులోకి రానుంది. 2 ఎకరాల స్థలంలో రూ.80 కోట్ల వ్యయంతో 8 అంతస్తుల్లో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో న�
Rajanna Sircilla Medical College | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాలేజీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు పూర్తయిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి
రాష్ట్రంలో రంజాన్ (Ramadan) వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల�
Harish Rao | హైదరాబాద్ : దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద
Minister Harish Rao | రాష్ట్రంలో అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలోనే చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. దేశంలో మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ను ప్రజల�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ గజ్వేల్లో ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు �
“అడగకుండానే గజ్వేల్ రూపురేఖలు మార్చి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు సీఎం కేసీఆర్, నేడు గజ్వేల్ అభివృద్ధి గజమాలలాంటిదని, కేసీఆర్ గజ్వేల్ నుంచే ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సు
ప్రారంభానికి సిద్ధమవుతున్న నూతన సచివాలయాన్ని ఉద్దేశిస్తూ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మనం గొప్ప భవనాలు నిర్మిస్తే.. అవి మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతాయ�
Harish Rao | తెలంగాణ నూతన సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్కు సంబంధించిన ఒక కోట్ను హరీశ్రావు ట్వీట్ చేశారు. మేము భ
Gajwel | సిద్దిపేట : గతుకుల గజ్వేల్ను బతుకుల నిలయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ
NIMS | పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
ఈ నెల 24న కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి త�