పాత కలెక్టరేట్ భవనాన్ని అంబేద్కర్ భవన్గా మార్చి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్
Minister Harish Rao | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఉపాధి హామీ పథకంపై చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) కేంద�
Minister Harish Rao | నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని అతని సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా ఉన�
సంఘ సంస్కర్త, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ మార్గదర్శనంలో తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమానత్వం కోసం అలుపెరగని పోరా
హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు ఉదయం నుంచే బస్తీలు, కాలనీల్లో జై భీమ్ నినాదాలు హోరెత్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహ
సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉంటారని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిలో రూ.15 కోట్లతో ఆయుష్ దవాఖాన, రూ.3.50 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ న
ఆంధ్రా నేతలకు అభివృద్ధి చేయటం చేతకాదు కానీ.. వ్యక్తిగత దూషణలకు మాత్రం దిగుతారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. బూతులు తిట్టటంలో ఏపీ నేతలు వారికి వారే సాటి అన్నారు.
మంత్రి హరీశ్రావుపై మాట్లాడే హక్కు ఏపీ మంత్రులకు లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. గురువారం శానసమండలిలోని తన చాం�
ఏపీలో అధికార వైపీసీ మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మంత్రి హరీశ్రావు యాదృచ్ఛికంగా మాట్లాడిన అంశాన్ని వక్రీకరి�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నదని...రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి.. వికారాబాద్ ఎమ్మ�
ఆంధ్రప్రదేశ్ విషయంలో సమగ్ర సమాచారంతోనే మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలన్నీ సరైనవేనని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విజన్కు ఆం�