Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా ఏడు నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Sounder Rajan ) ఆపారని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) తెలిపారు. కోర్టులకు వెళ్లి కేసులు వ
Mission Bhagiratha | మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను �
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే పాట తెలంగాణలో వినిపించడం లేదు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
మీరే నాబలం..బలగం.. ఎన్ని జన్మలెత్తినా మీరుణం తీర్చుకోలేనిదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఊసులేకుండా ప్రధాని రాష్ట్రంలో పర్యటించారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న విగ్
Minister Harish Rao | ‘మీరు నాపై చూసిస్తున్న ప్రేమకు నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. మీ ఆదరణకు ఎంత చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి’ అంటూ మంత్రి హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘ�
CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(CPR) విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు(Minister Harish rao) కోరారు.
ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్టు లేదని.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయం దేశంలోనే గొప్పదని, దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఓప
Medical Colleges | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మె�
Harish Rao | హైదరాబాద్ : అదానీ( Adani ) వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక
ప్రకృతి వైద్యానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్న�