ఎస్సెస్సీ హిందీ ప్రశ్నపత్రం కాపీయింగ్ వ్యవహారంలో పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
Minister Harish Rao | మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక
Minister Harish Rao | పదో తరగతి పేపర్ లీకేజీకి పాల్పడి బండి సంజయ్, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారి బీజేపీకి కరుడు కట్టిన కార్యకర్త, బండి సంజయ్కు మ�
Minister Harish Rao | విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హర�
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ మహాశయుని దార్శనికత వల్లనే నేడు దళిత, గిరిజన, బహుజన వర్గాలతోపాటు సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం లభించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నా
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నది. అందులో భాగంగా త్వరలోనే ఇక్కడ 100 పడకల దవాఖాన ఈ ప్రాంత ంలో ఏర్పాటు క�
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలె�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో టాప్గేరులో దూసుకుపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పటాన్చెరులో దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతూ జీవన�
Andole | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం( Andole Constituency )లో కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి భారీ షాక్ తగిలింది. చౌటకూరు మండల పరిధిలోని చక్రియాల్ గ్రామానికి( Chakriyal ) చెందిన పలువురు కాంగ్రెస్ నా�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ఫిదా అయ్యారు. ఆదివారం వారు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఎమ్మెల్సీగా దేశపతి రాణించి ప్రభుత్వ అందించే సుపరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పోలీసు కన్వెన్షన్హాల్లో ఆదివారం రాత్రి ఆహ్వాన సంఘం �