‘కార్యకర్తలకు కష్టమొస్తే.. నేను కాపాడుకుంటా.. మీ ఇంటిలో తండ్రి గా.. పెద్దన్నగా, తమ్ముడిగా.. కొడుకుగా.. మీవెంట ఉంటా.. మీరు లేకుంటే నేను లేను.. పార్టీ లేదు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి.. నేడు చెరువుల్లోకి నీళ్లు వచ్చాయని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశామన్నారు. ఆదివారం నంగునూర
దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో �
బీజేపీ ధరలు పెంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను పంచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామ సమీపంలోని జీవన్దివ్య గార్డెన్లో బీఆర్ఎస్�
గుండెపోటుకు గురైనవారికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలుపుతున్నవారు కనిపించే దేవుళ్లు అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. తాజాగా హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలి�
CPR | గుండెపోటుకు గురైన వారికి అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister harish rao ) అభినందనలు తెలుపుతూ ట్వీట్ చ�
Telangana | మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కి పట్టిన గతే బీజేపీ( BJP )కి కూడా పడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేస్కో �
మెదక్ జిల్లా మరోసారి రాష్ట్ర స్థాయి అవార్డుల్లో ఆదర్శంగా నిలిచిందని, జిల్లాకు రెండు అవార్డులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మెద�
వ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్ల
Harish Rao | హైదరాబాద్ : ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల( Medicines ) ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్
తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ వెలుగును ఇచ్చారని, ఆయనే అద్భుత దీపం అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. కష్టపడి మెదడు కరగదీసి రైతుల కోసం కరెంటు బాగుచేశ
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగుకు తొలిసారి కాళేశ్వరం జలాలు చేరాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఈ వాగుపై మొత్తం తొమ్మిది చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రస్తుతం ఒక చె
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�