Harish Rao | శ్రీ రామ నవమి( Sri Rama Navami ) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు( Minister Harish rao ) రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధ�
BRS Party | సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటిది.. కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే �
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిప�
అతి త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న తొమ్మిది వైద్య కళాశాల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వార
వైద్య విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని, వాటిలో అన్ని వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హ
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అంటేనే నమ్మకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాల తగ్గింపులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన�
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న 9 మెడికల్ కాలేజీలను జూలై నాటికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగ
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు జాతీయ గుర్తింపు లభించింది. ఈ రెండు ఆలయాల్లో వితరణ చేసే నైవేద్యం, అన్న ప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణలో వైద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీలపై నిమ్స్ నుంచి మం�
Harish Rao | హైదరాబాద్ : నిమ్స్( NIMS ) అంటే పేద రోగులకు నమ్మకం ఉంటుందని, ప్రతి రోగి( Patients ) పట్ల ప్రేమను, మమకారాన్ని పంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) సూచించారు. నిమ్స్లో కొత్తగా నియ
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. నిమ్స్( NIMS ) కు అనుబంధంగా.. ఎర్రమంజి
NIMS |నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ముహూర్తం ఖరారైంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే కుట్రలు పన్నుతున్నదని, వాటిని తిప్పికొడతామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కే
Minister on CPR | దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగార�