రోగులతో వైద్యా సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట సర్వజన దవాఖానలో ఆదివారం రక్తనమూనాల సేకరణ కేంద్రం, దోబీఘాట్ను ఎమ్మెల్సీ ఫార
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణలో రైతన్నలు గెలిచి, నిలిచారని, ప్రతి గుంటకూ సాగునీరు.. ప్రతి రైతు గుం డెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వడగండ్లత
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు.
కరువు నేలలో సిరులు పండిస్తున్న ‘భక్తరామదాసు’.. కళకళలాడుతున్న పచ్చని పైర్లు.. గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలమవుతున్న బీడుభూములు.. అందమైన జాతీయ రహదారి.. అదేరీతిలో అంతర్గత రోడ్లు.. నియోజకవర్గానికి తలమానిక
ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కుదిరితే చేయూతనివ్వాలి. చేతనైనే సాయం చేయాలి. అంతేకానీ, పొట్ట కొట్టొద్దు. కానీ.. కేంద్రం మాత్రం రైతన్న దగ్గరి డబ్బులు గుంజి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్ట�
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నియమించబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెరిట్ లిస్ట్ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రా�
Minister Harish Rao | రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ ప�
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. సీఎం కేసీఆర�
Telangana | హైదరాబాద్ : టీబీ( TB ) రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టీబీ దినోత్సవం( World TB Day ) సందర్భంగా ఉత్తరప్రదే
Harish Rao | తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో ఫసల్ బీమా యోజన( PMFBY ) అమలు చేయాలని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) నిప్పులు చెరిగారు. గుజరాత్లో ఫస
పుట్టిన పది రోజులకే తల్లిని కోల్పోయిన పసిగుడ్డు.. ఊళ్లో గ్లాసెడు పాలు కూడా దొరకని దైన్యం.. పశు సంపద లేని ఊరు.. పాల ప్యాకెట్ కోసం తండ్రి రోజూ 10 కిలోమీటర్ల ప్రయాణం.. విన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించే కష�
దేశంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రగతి గురించే అడిగి తెలుసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఢిల్లీలో వివిధ సమావేశాలకు వెళ్లినప్పుడల్లా తెలంగాణ లో ఇన్ని పథకాలు ఎలా అమలుచేస్తున్నారని వ�
: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్వజన దవాఖానలోని పిల్లల విభాగం యంత్రాంగానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. చిన్న పిల్లల వార్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ఆప్యాయతతో �