రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణాభివృద్ధ్దిశాఖలో విధులు నిర్వహిస్తున్న(సెర్ప్) ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 11ను విడుదల చేసింది. 20 ఏండ్ల కల సాకారం చేయడంతో సెర్ప్ ఉద్యోగులు సంబురా
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలుస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను బద్నాం చేస్తు�
కొవిడ్ కేసులపై ఆందోళన వద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని ఆర్థిక, ద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ల కేసులు పెరుగుతున్నందున సోమవారం హైదరాబాద్లో ఆయన వైద్యాధికారు
Kaleshwaram | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish Rao )
Covid | కొవిడ్ విషయంలో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించాలని రాష్ట్రవైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish rao) వైద్యాధికారులను ఆదేశించారు.
చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర�
Minister Harish Rao | మంచిర్యాల : చెన్నూరు( Chennuru ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman )పై రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమం( Telangana Movement )లోనే కాదు.. చెన్నూరు నియ
కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఓ పనికిమాలిన చర్య అని, దీనిపై ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.