ఒక సమాజం అభివృద్ధిని ప్రతిబింబించే కొలమానాల్లో ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. ఒక దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వారి ఆరోగ్య సంరక్షణ చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి.
దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్
Covid Vaccine | హైదరాబాద్ : కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తు
పరీక్ష పత్రాలు బయటకు తెచ్చిన దొంగలను అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పదో తరగతి పేపర్లు లీకు కావడంలేదని, పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప�
‘జహీరాబాద్ పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్లో కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకం ఉందా..?’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని పీ�
రాష్ట్రంలో ప్రజలందరి కళ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకుని కోటి మందికి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ
రాష్ట్రంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 123 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో వాటిని సీఎం కేసీఆర్�
Harish Rao | సంగారెడ్డి : దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్ లేదు.. పది పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ధన్�
Minister Harish Rao | నాలుగేండ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారట.. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఎయిమ్స్ మెడికల్ �
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలన�
ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశాని
ఏ రాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రైతుల బతుకులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ను మరువొద్దని ఆయన