Harish Rao | వికారాబాద్ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పోరాటంతోనే కేంద్ర దిగివచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish rao ) స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర
ఆంధ్రా మంత్రులు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడకపోతేనే మంచిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ‘మా జోలికి రావద్దు. మా గురించి ఎక్కువగా మాట్లాడితే మీకే మం
బలగం మొగిలయ్య నిమ్స్ దవాఖానలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో వైద్యుల బృందం వైద్య సేవలందిస్తున్నది.
Harish Rao | సంగారెడ్డి : జిల్లాలోని ఆందోళ్ నియోజకవర్గం పరిధిలోని జోగిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కారుమురి నాగ�
Harish Rao | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్న�
తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని పేదల సొంతింటి కల నెరవేరుతున్నది. పేదలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా అందోల్-జో
తెలంగాణపై వివక్ష ప్రదర్శించడం, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జడ్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, ఉత్తమ వైద్యవిద్యకు హబ్గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీచింగ్ దవాఖానల పనితీరుపై ఆయన మంగళవారం ఆన్లైన్లో �
Minister Harish Rao | తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టలేదన్న కక్షతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ. 30 వేల కోట్లను నిలిపివేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చ
యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొస్తే.. ఆ బిల్లును కూడా గవర్నర్ ఏడు నెలలుగా ఆపారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మందికి పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7 శాతానికి చేరువైంది. వీక్లీ పాజిటివిటీ రేటు సైతం 3.7 శాతానికి చేరింది.