జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత�
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయాలని హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి హరీశ్రావును కోరారు. దీంతో స్పందించి నియమించినందుకు ఆయన హర్ష్యం వ్యక్తం చే�
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటలోని పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ గుంటి రజితా శ్రీని�
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించే
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిశారు. మంత్రి అజయ్తో కలిసి వెళ్లిన ఆయన.. తొలుత ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు.
సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమది.. సీఎం కేసీఆర్ విజయ ప్రస్థానంలో ఎన్నో విధాలుగా బంధం ముడిపడి ఉన్న పట్టణమది.. అలాంటి ఊరు ఎలా ఉండాలే..? జిల్ జిల్ జిగేల్మనాలే! �
హజ్యాత్రికులకు తెలంగాణ సర్కారు అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని, యాత్రలో ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏటా ఏర్పాట్లు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు (Medical colleges) ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పార�
Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా 1,061 మంది
నియోజకవర్గంలోని పేదలు, గిరిజనులు, దళితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2015లో వందపడకల దవాఖానను మంజూరు చేయించారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా మూడు వంద ప�
నేటి నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే సీఎం కప్-2023 పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కప్-2023 పేరిట నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. 15 నుంచి 36 ఏళ్ల వ�
: సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుత�
సిరికొండకు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ సిరికొండ సర్పంచ్, పాలకవర్గం మంత్రి హరీశ్రావుకు గతంలో విన్నవించారు. మాజీ ఎంపీ నగేశ్ కూడా ఈ విషయమై పలుమార్లు మంత్రి హరీశ్రావును కలిసి విన�
రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళి�