ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హర�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే తెలంగాణ మాడల్ అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలో కిసాన్ సరార్ స్థాపనకోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నా�
Telangana | హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ �
ముఖ్యమంత్రి కేసీఆర్కు సంగారెడ్డి జిల్లా మొత్తం తెలుసని, మంత్రి హోదాలో పటాన్చెరులో గల్లీగల్లీ తిరిగారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పటాన్చెరులో రూ.200 కోట్లతో నిర్మించే
Minister Harish Rao | పరిపాలన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నదని మంత్రి హరీష్రావు అన్నారు. పటాన్చెరులో జరిగిన సీఎం కేసీఆర్ సభలో ఆయన మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్�
తెలంగాణ (Telangana) ప్రగతిలో అమరుల (Martyrs) త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తె�
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, బీడు పడ్డ భూములను సస్యశ్యామలం చేస్తున్నామని, రైతులు రెండు పంటలు పండించుకోవడానికి రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మ�
ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మం త్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక ద�
నూతనంగా మరో 300 అమ్మ ఒడి, 34 పార్థివ దేహాల తరలింపు వాహనాలు, 204 అత్యవసర వైద్యసేవలను అందించే 108 వాహనాలను వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. 108, 102 అమ్�
CM KCR | ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏ
Harish Rao | హైదరాబాద్ : పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర సచివాలయం ను
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని (International Yoga Day) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని లింగంపేట మండల కేంద్రం�