Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలే
ఈ రోజుల్లో రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు ప్రజలకు భారంగా మారింది. కొన్ని సార్లు చికిత్స కన్నా టెస్టులకే అధికంగా ఖర్చవుతున్న దాఖలాలూ లేకపోలేదు. దీంతో ఎంతోమంది పేదలు ఖర్చుకు భయపడి పరీక్షలు చేయించుకోకపోవడంతో �
తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పంటను అధికంగా జహీరాబాద్ డివిజన్లోనే సాగు చేస్తారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో అధికంగా రైతులు చెరుకు సా�
ఉస్మానియా హాస్పిటల్కు కొత్త భవనం నిర్మించాలని ఆ దవాఖాన పరిధిలోని ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ�
దశాబ్దాలుగా మెట్ట ప్రాంత ప్రజలు కంటున్న కల ఎట్టకేలకు నెరవేరింది. గోదావరి నీళ్లు వస్తాయి మా నెర్రెలువారిన భూముల గొంతులు తడుపుతాయి అని ఎదురుచూసిన రైతుల నిరీక్షణ ఫలించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వరదకాలు�
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో రూ.48కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన రోబోటిక్ యంత్రాలతో పాటు సర్జికల్ యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో విభాగాలకు సంబంధించిన యంత్రాలను సోమవారం ఎమ్మెల్యే క్రాంతి
Osmania Hospital | హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం జరిగింది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన ని�
‘రాహుల్గారూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అందుకే మీ పార్టీ పేరు కాంగ్రెస్ నుంచి స్కాంగ్రెస్గా మారిపోయింది’ అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ
జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిశ్రమ అధికారులను ఆదేశించారు. ఆదివారం హ�
వైద్యవృత్తి ఎంతో గొప్పదని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ ప్రజలకు ప్రాణదానం చేసే వైద్యులను సమాజం ఎప్పటికీ మరువదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
చిన్న పేగుకైనా, పెద్ద పేగుకైనా, గర్భసంచికైనా, కాలేయానికైనా, క్లోమానికైనా, మూత్రాశయానికైనా.. సర్జరీ చేసే అత్యాధునిక రోబో నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. మరింత వేగంగా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సల
Minister Harish Rao | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులు( Due Bills) వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister Harish Rao) ఆదేశించారు.
ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం అన్నారు. శనివారం జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్లో అదనంగా పరీక్షలు నిర్వహించే టీహబ్తోపాటు నూత�
ఇప్పటివరకు టీ డయాగ్నస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. తద్వారా 57.68 లక్షల మంది రోగులు ప్రయోజన�
వైద్య రంగంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చు డుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రైవేట్లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు టీ-డ యాగ్నోసిస్ సెంటర్�