Harish Rao | హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. బషీర్బాగ్ కాల్
Harish Rao | హైదరాబాద్ : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్త
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయుష్ విభాగంలో 156 మె డికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం నో
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 11 రకాల చెకప్లు, పరీక్షలు మహిళలకు ఉచితంగా అందిస్తారు. 18 ఏండ్లు నిండిన మహిళలు ఈ పథకాన
డెంగీ చికిత్స కోసం ‘సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్' (ఎస్డీపీ) యంత్రాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రూ.10 కోట్లతో వెంటనే 32 ఎస్డీపీలను కొనుగోలు చేసి, అన్�
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణ వాటా కింద రావాల్సిన ఐజీఎస్టీ బ కాయిల అంశాన్ని పరిష్కరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్జాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా
టి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఉద్యమనాయకుడు కేసీఆర్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు అహర్నిశలు శ్రమించి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు. అదే హరీ
విహారయాత్రకు వెళ్లిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ పరీక్షలు రాసిన రోహిత్ సూరి, బానోత కమల�
తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇంజినీర్ల సహకారంతో తొమ్మిదేండ్లలోనే దేశంలో కనీవినీ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినట్టు పేర్కొన
Minister Harish Rao | తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
Harish Rao | హైదరాబాద్ : ఉచిత కరెంట్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు మాటలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా రేవంత్పై హరీశ�
సినీహీరో రజనీకాంత్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతానికొచ్చి నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నానా...లేక న్యూయర్క్లో ఉన్నానా అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ గజినీలకు మాత్రం రాష్ట్రంలో అభివృద్
అభివృద్ధి విషయంలో పటాన్చెరు నియోజకవర్గం దూసుకుపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలు అందించిన సఫాయ్ అన్నను, ప్రాణం కాపాడే డాక్టర
కాంగ్రెస్ అనే శనేశ్వరం పోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.