రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ పరిధిలో 1,520 మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి బుధవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్
గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్బాల్ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఒడ్డుకు పడేశారు. జగన్ సారథ్యంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇ
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే అదర్శంగా నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం �
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్యరంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు రూ.25కోట్లు ని
జనగామ జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 24 గంటల్లో 31 మందికి ప్రసవాలు చేశారు. అందులో 17 మందికి సాధారణ, 14 మందికి సిజేరియన్ డెలివరీలు చేశారు.
దేశరాజకీయాల్లో వొడితల రాజేశ్వరావు అపర చాణక్యుడిగా పేరుగాంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. హుజూరాబాద్ పట్టణం సైదాపూర్కు వెళ్లేదారి సింగాపూర్లో (వొడితెల స్వగ్రామ
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో
మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్రావు ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన ఓ మహా శిఖరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. తెలంగాణ సాధనలో ఆయన కీలక భూమిక పోషించినట్టు తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచార
వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి �
Minister Harish Rao | వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉండదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ అధికారికంగా ఆ మహనీయుడి జయంతిని నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివ�
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆదివారం ఉదయం 10 గంటలక�