Minister KTR | హైదరాబాద్ : అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ హరీశ్రావుక
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా (Peoples plaza) వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్�
అంబులెన్స్ 108’ ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని వేతనాన్ని పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం (బీఆర్టీయూ) అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్ అన్నారు.
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం 466 వాహనాలను ప్రారంభించనున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
రైతులకు రైతు బీమా అందిస్తున్నట్టే కార్మికులకు కార్మిక బీమా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 300 మంది బీసీలకు రూ.లక్ష ఆర్థ�
నీళ్లు..నిధులు...నియామకాలే మూలసూత్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని వర్గల్ మండలం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్నది. గజ్వేల్ నియోజకర్గంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీకి మొదటి ఫేజ్లో బీజం ప
కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం కులవృత్తుల ప్రోత్సాహం కోస�
Minister Harish Rao | స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇస్తున్న రూ.లక్ష బీసీబంధుని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట వయోలా గార్డెన్స్లో ఆదివారం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కులవృత్తుల ప�
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
మూడు నల్ల చట్టాలు తెచ్చి వెయ్యి మంది రైతుల చావుకు కారణమై బీజేపీ చేసింది పాపం. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ దేశానికి శాపం. నిరంతర కరెంటు ఇస్తూ రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆరే మనకు దీపం. ఇంటి �
పదేండ్లు కాదు... నిరంతరం సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని పదేండ్లకాలంలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో గజ్వేల్ రూపుర
రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్ష
రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108 (అంబులెన్స్) , 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ) సేవల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ 2
జిల్లాలో కుండపోత వర్షంతో వాగులు పొంగుతున్నా ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.