Minister Harish Rao | మహారాష్ట్రలోని సోలాపూర్లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథ�
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి తన్నీరు హరీశ్రావు స్వగ్రామం కావడంతోపాటు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి ప్రత్యేక కృషి స్థానిక ప్రజాప్రతిని�
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు మధిర గ్రామాలను పంచాయతీలుగా మార్చింది. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివ
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ఓడించి, ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వకుండా చేసిందే కాంగ్రెస్ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బాబూ జగ్జీవన్రాంను ప్రధాని కాకుండా అడ్డుకున్న కాంగ్
BRS Party | కొల్లాపూర్ : కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాశ్ రావు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిల
దసరా నాటికి సిద్దిపేట నెక్లెస్ రోడ్డు పూర్తవుతుందని మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట వాసులు కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని చెప్పారు.
Minister Harish Rao | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తీవ్రంగా స్పందించ�
Minister Harish Rao | సిద్దిపేటలో ఎన్నిక ఏదైనా ఏకగ్రీవం అని మరో సారి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు నిరూపించారు. ఒక వైపు పట్టణ ప్రజలు, మరో వైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ పా�
నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రకియ్ర పూర్తికాగానే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు.
పొత్తిళ్లలో బిడ్డను పొదివి పట్టుకొన్నట్టు.. బిడ్డలను తండ్రి తన భుజాలపై మోసినట్టు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడు తూ అద్భుత పథకాలతో సబ్బండ వర్ణాలను స ర్వతోముఖ అభివృద్ధివైపు నడిపిస్తున్న కేసీఆర్ �
సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఆదివారం 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది.
హైదరాబాద్లోని కోకాపేట్లో ఆదివారం పెరిక ఆత్మగౌరవ భవన పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలస�