అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు రక్షాబంధన్ నిర్వహించుకున్నారు. పండుగ కోసం ఆడబిడ్డల ఇంటికి రావడం తో సంతోషం వెల్లి విరిసింది.
-మెదక్/సంగారెడ్డి , ఆగస్టు 31