రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న వారి ఇండ్లల్లో తీవ్ర విషాదం నిండింది. తోబుట్టువులకు రాఖీలు కట్టి పేగుబంధాన్ని చాటుకోవాలనుకున్న ఆ ఆడబిడ్డలకు చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చ
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు రక్షాబంధన్ నిర్వహించుకున్నారు. పండుగ కోసం ఆడబిడ్డల ఇం
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అనుబంధం వీరి మధ్య ఉంటుంది. నీకు నేను రక్ష..నాకు నువ్వు రక�
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను గురువారం రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సృష్టిలో పవిత్రమైన బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధంగా చెబుతారు. అందుకే తల్లిదండ్రులతో చెప్పుకోలేన
రాఖీ అంటే రక్ష. రాఖీ అంటే ఒక భద్రత.. ఒక భరోసా. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల అనురాగం, ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్. తోబుట్టువులు మధ్య అనుబంధాల పూలు పూయించే రాఖీ పండుగ నేడే. ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ
రక్తబంధానికి రూపం రక్ష. ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యటి జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారినా తరుగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకొనే పండుగ