రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నీకు నేను.. నాకు నువ్వు రక్ష అంటూ తోబుట్టువులు అక్క, తమ్ముళ్లకు రాఖీలు కట్టి.. స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిప�
ఆత్మీయతానురాగాలు, ప్రేమానుబంధాలు, సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. అక్కలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వారి నుంచి బహుమా
అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. సోదరులకు బొట్టు పెట్టి, రాఖీ కట్టి, మంగళహారతులిచ్చి మిఠాయిలు తినిపించారు. ఈ సందర�
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే ‘అన్న’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావుతో ఉన్న ఫొటోను రాఖీ పండుగ సందర్భంగా గురువార�
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు రక్షాబంధన్ నిర్వహించుకున్నారు. పండుగ కోసం ఆడబిడ్డల ఇం
రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది.
రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)కు సీఎం కేసీఆర్ రక్షాబంధన్ కానుక అందించారు. వారి వేతనాలను భారీగా పెంచారు. గతంలో వీవోఏలకు అన్నీ కలిపి రూ.6000 మాత్రమే వచ్చేవి. 2021లో ప్రభుత్వం గౌరవ భృతిని 30 శాతం మేరకు ప�
Chiranjeevi | సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ (Raksha Bandhan) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొంటున్నారు.
తోడబుట్టిన అన్నా చెల్లెళ్లు, అకా తమ్ముళ్ల్ల మధ్య అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగే రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సీఎం
అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి అపురూప వేడుక రక్షాబంధన్. హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ �