యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు నెలలో 24.51 బిలియన్ల లావాదేవీలు జరుగగా, వీటి విలువ రూ.29.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తాజాగా విడు
Rakhee in Flight : విదేశాల్లో ఉన్నవారు రక్షా బంధన్ రోజున ఇండియాకు వచ్చిన తమ తోబుట్టువులను కలవగా.. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లకు సైతం రాఖీలు కట్టారు కొందరు మహిళలు. అయితే.. 30 వేల అడుగుల ఎత్తులో రాఖీ కట్టించుకున్న ఘన
Crime News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాఖీపండుగ నాడు రాత్రి ఓ ఆటో డ్రైవర్ కుటుంబంలో అతనితోపాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని బట్టి చూస్తే ఆటో
Raksha Bandhan : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రాఖీ పండుగను సంబురంగా చేసుకున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా తోబుట్టువు భావన(Bhawna) అతడికి రాఖీ కట్టి మురిసిపోయింది.
Ram Gopal Varma | టాలీవుడ్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ.. �
క్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకొని స్వ
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రంగూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సోదరుడి రాశి స్వభావానికి సరిపడే రంగు రాఖీని ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా రక్షాబంధన్ అనగానే రాఖీలు, మిఠాయిలతో పాటు రాఖీ కట్టిన సోదరికి ఖరీదైన బహుమతులివ్వాలనే అంశాలే గుర్తొస్తాయి. కానీ కొన్నిసార్లు ఒక చిన్న సాయం, కాస్త సమయమే ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఈ రక్షాబంధన�
తోబుట్టువుల మధ్య అనురాగం, రక్షణ, పరస్పర గౌరవానికి ప్రతీక.. రక్షాబంధన్! ఈ పండుగ రోజున సోదరుడి చేతికి కట్టే రాఖీ.. కేవలం ఒక దారం మాత్రమే కాదు. అతని ఆయురారోగ్యాలు, ఉన్నతిని కాంక్షిస్తూ సోదరి అందించే దివ్యమైన ఆ�
Raksha Bandan | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (Raksha Bandan) పండుగ తేదీ సందిగ్ధతపై పంచాంగకర్తలు, పండితులు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28న శుక్రవారం నాడే ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచ
కొత్తగూడెం బార్ అసోసియేషన్లో బ్రహ్మకుమారి సమాజం వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సోదరీమణులు కొత్తగూడెం బార్ అసోసియేషన్కు...
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంద�
Metro Rail | రాఖీ పండుగ వేళ ఢిల్లీ మెట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే లక్షల మంది ప్రయాణించారు. ఆగస్టు 8వ తేదీన 81,87,674 మంది ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ప్రకటిం