Raksha Bandhan | అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం.. జాబిలమ్మకిది జన్మదినం.. కోటి తారకల కోలాహలం..’ అంటూ ఎన్నో పాటలు అన్నాచెల్లిలి అనుబంధం గురించి వివరిస్తున్నాయి. అన్నయ్య లేదా తమ్ముడు తనకు ఎలాంటి కష్టం వచ్చి
Raksha Bandhan | అన్నా చెల్లెలి అనుబంధం… జన్మజన్మలా సంబంధం… జాబిలమ్మకిది జన్మదినం… కోటి తారకల కోలాహలం…’ అంటూ ఎన్నో పాటలు అన్నాచెల్లిలి అనుబంధం గురించి వివరిస్తున్నాయి. అన్నయ్య లేదా తమ్ముడు తనకు ఎలాంటి కష్టం వచ్�
అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సోమవారం జరుపుకోనున్నారు. జంధ్యాల పౌర్ణమి, శ్రావణపౌర్ణమి పేర్లతో జరుపుకొనే రాఖీ పౌర్ణమి పర్వదినానికి విశేష ప్ర�
Raksha Bandhan | రక్షా బంధన్ వేళ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములు సంప్రదాయ బహుమతులు ఇవ్వడం కంటే ఆర్థికంగా సాయపడే గిఫ్ట్స్ ఇస్తే వారి భవిష్యత్ కు భరోసా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Raksha Bandhan | రాఖీపండుగ సందర్భంగా సోదర సోదరీమణులు కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తూ.. భగవంతుడి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అయితే, సోదర సోదరీమణులు కలిసి ఈ ఆలయానికి వెళ్లడం మాత్రం నిషేధం ఉన్నది. హిం�
Raksha Bandhan 2024 |ఆడబిడ్డల, అన్నదమ్ముల పండుగ రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షిస్తూ ఏడాదికొకసారి జరుపుకునే సంబరం ఇది. కుడిచేతి మణికట్టుకు కట్టే కంకణం ద్వారా తమ అనుబంధం కలకాలం నిలువాలని కోర�
TGSRTC | ఈ నెల 19వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతులకు, మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. రక్షాబంధన్ సందర్బంగా రాఖీలు, స్వీట్లు బట్వాడ కోసం ప్రధా�
రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నీకు నేను.. నాకు నువ్వు రక్ష అంటూ తోబుట్టువులు అక్క, తమ్ముళ్లకు రాఖీలు కట్టి.. స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిప�
ఆత్మీయతానురాగాలు, ప్రేమానుబంధాలు, సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. అక్కలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వారి నుంచి బహుమా
అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. సోదరులకు బొట్టు పెట్టి, రాఖీ కట్టి, మంగళహారతులిచ్చి మిఠాయిలు తినిపించారు. ఈ సందర�
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే ‘అన్న’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావుతో ఉన్న ఫొటోను రాఖీ పండుగ సందర్భంగా గురువార�