అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు రక్షాబంధన్ నిర్వహించుకున్నారు. పండుగ కోసం ఆడబిడ్డల ఇం
రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది.
రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)కు సీఎం కేసీఆర్ రక్షాబంధన్ కానుక అందించారు. వారి వేతనాలను భారీగా పెంచారు. గతంలో వీవోఏలకు అన్నీ కలిపి రూ.6000 మాత్రమే వచ్చేవి. 2021లో ప్రభుత్వం గౌరవ భృతిని 30 శాతం మేరకు ప�
Chiranjeevi | సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ (Raksha Bandhan) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొంటున్నారు.
తోడబుట్టిన అన్నా చెల్లెళ్లు, అకా తమ్ముళ్ల్ల మధ్య అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగే రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సీఎం
అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి అపురూప వేడుక రక్షాబంధన్. హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ �
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను గురువారం రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సృష్టిలో పవిత్రమైన బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధంగా చెబుతారు. అందుకే తల్లిదండ్రులతో చెప్పుకోలేన
రాఖీ అంటే రక్ష. రాఖీ అంటే ఒక భద్రత.. ఒక భరోసా. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల అనురాగం, ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్. తోబుట్టువులు మధ్య అనుబంధాల పూలు పూయించే రాఖీ పండుగ నేడే. ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ
రక్తబంధానికి రూపం రక్ష. ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యటి జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారినా తరుగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకొనే పండుగ
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండు గ. ఆ పండుగ రోజు తన అన్నకు రాఖీ కట్టి పేగుబంధాన్ని పంచుకోవాలనుకున్న ఓ చెల్లె లు సంతోషంగా పుట్టింటికి వచ్చింది.
CM KCR | తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్