రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున వినియోగించుకున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించినట్టు తెలిపింది.
TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ స
రాఖీ పండుగ పేరిట ప్రత్యే క సర్వీసుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసింది. పండుగ ముగిసినా తిరుగు ప్రయాణం లో కూడా ప్రత్యేక బస్సుల పేరిట టికెట్ ధరలు బారీగా పెంచి ఆర్డీనరీ బస్సులకు స్పెషల్ �
సమయం చూసి బాదుడహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పండుగలు రాగానే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా రాఖీ పండుగ వేళ మరోసారి సిండికేట్గా ఏర్పడి చార్జీలను ఏకంగా మూడిం
తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ అక్క సాహసమే చేసింది. తాను వెళ్లాల్సిన రైల్వే అండర్పాస్ వర్షానికి నీటమునిగినా ఎత్తయిన గోడను ఎక్కి రాఖీ తీసుకెళ్లింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు చుట్�
రాఖీ పండగ పూట మత సామరస్యం వెల్లివిరిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలకేంద్రంలో ముస్లిం యువతి షాహినా బేగం శనివారం పలువురు యువకులకు రాఖీ కట్టింది. ‘అన్నా’ అంటూ స్వీటు తినిపించి అనుబంధాన్ని చాటుకున్న�
మానవ సంబంధాలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో.. బంధం అంటే ఇలా ఉండాలని రుజువు చేసింది ఓ సోదరి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఐదేండ్ల బాలుడు అరుదైన అప్లాస్టిక్ అనీమియా (ఎముక మజ్జ లోపం)తో బాధపడుతున్నాడు. మూలకణాలన�
రాఖీ పండగ రోజు విషాదం నెలకొన్నది. సోదరి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు, సోదరులకు రాఖీలు కట్టి వెళ్తూ ఇద్దరు మహిళలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నిర్మల్ జిల్లా బ�
పండుగలను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ పేరిట బాదింది. బస్టాండ్లలో రద్దీని ఆసరా చేసుకొని స్పెషల�
యూరియా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రాఖీ పండుగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు పరుగులు పెట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. కొన్నిచోట్�
‘గత పదేళ్లనుంచి ప్రతి సారీ రాఖీ కట్టేవాళ్లం..’ ‘మమ్మల్నందరికీ సొంతచెల్లెళ్లకంటే ఎక్కువగా చూసుకునేవారు..’ ‘ఏ పండుగ వచ్చినా మా అందరికీ సంతోషాన్ని పంచేవారు..’ ‘మమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవార
Rkasha Bandhan | అన్నాచెల్లెలి అనుబంధానికి నిదర్శనమైన రక్షాబంధన్ వేడుకలను ఆర్టీసీ బస్సులోనే జరుపుకున్నారీ అన్నా చెల్లెల్లు. మనస్సులో ప్రేమ ఆప్యాయతలు ఉండాలే కాని ఆది ఇళ్లయినా, అన్నకు అన్నం పెడుతున్న ఆర్టీసీ బస్