Konda Surekha | రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకొని, రేవంత్రెడ్డి కోసం ప్రత్యేకంగా త యారు చేయించిన ‘బంగారు �
రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అయిన సోదరుడికి సెలవు దొరుకకపోవడంతో తన గ్రామం మీదుగా వెళ్తున్న బస్సును ఆపి, డ్రైవర్ సీటులోనే రాఖీ కట్టింది ఓ అక్క!
రాఖీ పండుగ వేళ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ దవాఖానలో విషాదకర ఘటన చోటుచేసుకున్న ది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు శుక్రవారం దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
ప్రజల కోసం ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కిడమే ప్రజా పాలన అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Rakhi festival | అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా ఓ సోదరి బస్సు రోడ్డుపై ఆపి మరి తన సోదరుడికి రాఖీ కట్టి తన అనురాగాన్ని చాటుకున్నది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రంగూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సోదరుడి రాశి స్వభావానికి సరిపడే రంగు రాఖీని ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Rakhi Festival | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు రాష్ట్ర �
సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం అ�
Raksha Bandan | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (Raksha Bandan) పండుగ తేదీ సందిగ్ధతపై పంచాంగకర్తలు, పండితులు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28న శుక్రవారం నాడే ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచ
రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున వినియోగించుకున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించినట్టు తెలిపింది.
TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ స
రాఖీ పండుగ పేరిట ప్రత్యే క సర్వీసుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసింది. పండుగ ముగిసినా తిరుగు ప్రయాణం లో కూడా ప్రత్యేక బస్సుల పేరిట టికెట్ ధరలు బారీగా పెంచి ఆర్డీనరీ బస్సులకు స్పెషల్ �