సమయం చూసి బాదుడహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పండుగలు రాగానే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా రాఖీ పండుగ వేళ మరోసారి సిండికేట్గా ఏర్పడి చార్జీలను ఏకంగా మూడిం
తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ అక్క సాహసమే చేసింది. తాను వెళ్లాల్సిన రైల్వే అండర్పాస్ వర్షానికి నీటమునిగినా ఎత్తయిన గోడను ఎక్కి రాఖీ తీసుకెళ్లింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు చుట్�
రాఖీ పండగ పూట మత సామరస్యం వెల్లివిరిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలకేంద్రంలో ముస్లిం యువతి షాహినా బేగం శనివారం పలువురు యువకులకు రాఖీ కట్టింది. ‘అన్నా’ అంటూ స్వీటు తినిపించి అనుబంధాన్ని చాటుకున్న�
మానవ సంబంధాలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో.. బంధం అంటే ఇలా ఉండాలని రుజువు చేసింది ఓ సోదరి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఐదేండ్ల బాలుడు అరుదైన అప్లాస్టిక్ అనీమియా (ఎముక మజ్జ లోపం)తో బాధపడుతున్నాడు. మూలకణాలన�
రాఖీ పండగ రోజు విషాదం నెలకొన్నది. సోదరి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు, సోదరులకు రాఖీలు కట్టి వెళ్తూ ఇద్దరు మహిళలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నిర్మల్ జిల్లా బ�
పండుగలను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ పేరిట బాదింది. బస్టాండ్లలో రద్దీని ఆసరా చేసుకొని స్పెషల�
యూరియా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రాఖీ పండుగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు పరుగులు పెట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. కొన్నిచోట్�
‘గత పదేళ్లనుంచి ప్రతి సారీ రాఖీ కట్టేవాళ్లం..’ ‘మమ్మల్నందరికీ సొంతచెల్లెళ్లకంటే ఎక్కువగా చూసుకునేవారు..’ ‘ఏ పండుగ వచ్చినా మా అందరికీ సంతోషాన్ని పంచేవారు..’ ‘మమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవార
Rkasha Bandhan | అన్నాచెల్లెలి అనుబంధానికి నిదర్శనమైన రక్షాబంధన్ వేడుకలను ఆర్టీసీ బస్సులోనే జరుపుకున్నారీ అన్నా చెల్లెల్లు. మనస్సులో ప్రేమ ఆప్యాయతలు ఉండాలే కాని ఆది ఇళ్లయినా, అన్నకు అన్నం పెడుతున్న ఆర్టీసీ బస్
రక్షబంధన్ పర్వ దినం పురస్కరించుకొని మండలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికుల�
Shivraj Singh Chouhan: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఓ చెట్టుకు రాఖీ కట్టారు మంత్రి శివరాజ్. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని, పక్షులు..ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా భా�