Rakhi festival | దేశంలో అప్పుడే రాఖీ సెలబ్రేషన్స్ (Rakhi celebrations) మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకుంటున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు పంచుతున్నారు.
Raksha Bandhan | రాఖీపండుగ సందర్భంగా సోదర సోదరీమణులు కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తూ.. భగవంతుడి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అయితే, సోదర సోదరీమణులు కలిసి ఈ ఆలయానికి వెళ్లడం మాత్రం నిషేధం ఉన్నది. హిం�
Raksha Bandhan 2024 |ఆడబిడ్డల, అన్నదమ్ముల పండుగ రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షిస్తూ ఏడాదికొకసారి జరుపుకునే సంబరం ఇది. కుడిచేతి మణికట్టుకు కట్టే కంకణం ద్వారా తమ అనుబంధం కలకాలం నిలువాలని కోర�
TGSRTC | ఈ నెల 19వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతులకు, మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. రక్షాబంధన్ సందర్బంగా రాఖీలు, స్వీట్లు బట్వాడ కోసం ప్రధా�
TGSRTC | ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తు
ఆర్టీసీ లాజిస్టిక్స్ లాభాల బాటలో నడుస్తున్నది. ప్రయాణికులను చేరవేర్చడమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనలతో ప్రారంభం కాగా, అనతి కాలంలోనే ప్రాచుర్యం పొంది�
రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
పొదుపు పంఘాల ఆర్థిక, ఇతర అంశాల్లో మహిళలకు చేదోడు వాదోడుగా సేవలందిస్తున్న సహాయకుల గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సంస్థ సహాయకుల (వీవోఏ) వేతనాన్ని ఏకంగా రూ.8 వేలకు పెం�
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
TSRTC | టీఎస్ ఆర్టీసీకి రాఖీ పండుగ భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. గురువారం ఒక్కరోజే రూ. 22.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు అని సజ్జ�
రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న వారి ఇండ్లల్లో తీవ్ర విషాదం నిండింది. తోబుట్టువులకు రాఖీలు కట్టి పేగుబంధాన్ని చాటుకోవాలనుకున్న ఆ ఆడబిడ్డలకు చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చ
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు రక్షాబంధన్ నిర్వహించుకున్నారు. పండుగ కోసం ఆడబిడ్డల ఇం