రక్షాబంధన్ రోజున మహిళా సంఘాల సహాయకులకు(వీఓఏ) సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. ప్రస్తుతం వీఓఏలకు రూ.5వేల వేతనం వస్తుండగా, రూ.8వేలకు పెంచారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలకు చేదోడుగా ఉంటూ ఆర్థిక, ఇతర అంశాల్
రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు పయనమైన ఆడబిడ్డలు, చిన్నారులతో ఆర్టీసీ బస్స్టేషన్లు సందడిగా మారాయి. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ సహా ఎక్కడ చూస�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కట్టి, ఆశీర్వదించారు. ఉదయం నుంచే మహిళలు రాఖీలు కొనుగోలు చేసుకుని తమ సోదరుల ఇండ్లక�
తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో గురువారం రక్షా బంధన్ ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అతని సోదరీమణి నర్మదారె
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర
మహిళా గ్రామైక్య సంఘాల సహాయకులు(వీవోఏ)గా పని చేస్తున్న మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానుక అందించింది. వీరికి నెలకు ఇచ్చే వేతనాన్ని రూ.5 వేలకు పెంచుతూ గురువారం ఆదేశాలు జారీ చేసి తీపి కబురు
Rajanna Siricilla | రాఖీ పండుగకు తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క తెల్లారి రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలకున్నది. అయితే, పొలం వద్దకు వెళ్లిన తమ్ముడు తెల్లవారేసరికి బావిలో పడి మృతిచెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అల�
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను గురువారం రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సృష్టిలో పవిత్రమైన బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధంగా చెబుతారు. అందుకే తల్లిదండ్రులతో చెప్పుకోలేన
తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగకు ఒక రోజు ముందే ఆడబిడ్డలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కానుకగా ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధి�