నీట్ 2023లో అర్హత సాధించి రెండో విడత కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మేనేజ్మెంట్ సీటు దక్కని అభ్యర్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మూడో విడత నోటిఫికేషన్ ద్వారా మరో అవకాశం కల్పించనున్నట్టు �
KTR | రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో 9 �
NIMS | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ ఆరోగ్య సంరక్షణలో చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పింది నిమ్స్. ఇవాళ 100వ కిడ్నీ ట్రాన్స్ప్ల�
వరంగల్ జిల్లా కమలాపూర్ జడ్పీ పాఠశాలలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీకి పాల్పడ్డాడనే అభియోగాలపై డీబార్ అయిన దండబోయిన హరీశ్కు హైకోర్టులో ఊరట లభించింది. డీబార్ ఉత్తర్వులను గురువారం కొట్టివేసిన కోర్�
2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండె. ఇప్పుడు ఆ సంఖ్య 3,915కు చేరింది. నిరుడు ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకున్నం. ఈ నెల 15న మరో 9 మెడ�
Telangana | ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్
సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరు వరకు రైళ్లు ప్రారంభించడంతో పాటు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు, బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఉ�
సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు.
రాష్ర్టానికి ఎట్టకేలకు రెండు రైల్వే ప్రాజెక్టులను రైల్వేశాఖ మంజూరు చేసింది. ఇందులో ఔటర్ రింగ్రైలు ప్రాజెక్టుతోపాటు పటాన్చెరు (నాగులపల్లి)-ఆదిలాబాద్కు కొత్త రైల్వేలైన్ ఉన్నాయి.
బీఆర్ఎస్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం ఆయా జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పలు సంఘాల చెందిన వారు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.
Minister Harish Rao | సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూర్కు రైళ్లు ప్రారంభించడంతో పాటు, సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎ�
Minister Harish Rao | సంగారెడ్డి నియోజక వర్గంలో తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని, తాను గత ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా అప్పటి నుంచి ఇప్పటి �
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డ�
గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. సమైక్య పాలనలో అష్టకష్టాలు పడి చాలీచాలనీ వేతనాలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాబోధన చేసిన కాంట�
Harish Rao | మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే.. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హర