అభివృద్ధిని కూడా ఉద్యమంలా చేసే కేసీఆరే మళ్లీ సీఎం కావాలని, గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేయనున్న కేసీఆర్ను మరోసారి లక్ష పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ఏ�
ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన రోజని, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఘట్టమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన 2014లోనే గజ్వేల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా గర్భిణులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి ప్రై�
మంత్రి హరీశ్రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సం
CM KCR | శ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా ఇవాళ సరికొత్త రికార్డు నమోదు కాబోతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం కొత్త రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, క�
సీఎం కేసీఆర్ సారథ్యంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 43శాతం సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు.
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నె�
Harish Rao | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతిపక్షాలు దండగ అని ధ్వజ�
‘బీజేపోళ్లకు భయం పట్టుకున్నది. బిచానా ఎత్తేసిండ్రు. అందుకే జమిలి జమిలి అంటూ కొత్త డ్రామా తెచ్చిండ్రు. తెలంగాణలో ఒక్క సీటు వచ్చేట్టులేదని, నూకలు చెల్లినయ్ అని వాళ్లకు అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికల నాటి
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు ఎనిమిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం ప్రధానాసుపత్రికి అనుసంధానంగా నూతన మెడికల్ వైద్యశాల రూపుదిద్దుకున్నది. మెడిసిన్ తరగతులకు నగరంలోని పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, జి�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీ�