Minister Harish Rao | సంగమేశ్వర ద్వారా నీళ్లిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వివిధ పథకాల కింద రూ.175కోట్ల ఆర్థిక సాయం, రూ.204 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను లబ్ధిదా
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్రావు వివిధ అభ�
Harish Rao | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఈ తెలంగాణ కేసీఆర్ అడ్డా అని మంత్రి తేల్చిచెప్పారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయాచోట్ల రూ. 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చెన్నూ�
ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కల సాకారమైంది. తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్' అని పిలిపించుకోవాలన్న కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరింది.
పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారు చదువుపై మనస్సు నిమగ్నం చేస్తారని, ఆపై ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మలా ఆలోచించి ప్రారంభిం�
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం �
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పేదపిల్లలకు వరమని, ఇది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే పథకమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్
వేడి వేడి ఇడ్లీ సాంబార్.. పూరీ ఆలుకుర్మా.. ఉగ్గాని పల్లిచట్నీ.. రాగిఇడ్లీ పల్లీ చట్నీ.. రవ్వకేసరి. ఇలా తీరు తీరు టిఫిన్లు.. తీరొక్క రుచులను విద్యార్థులు ఆస్వాదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప�
మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున�
సీఎం అల్పాహారం కార్యక్రమం విద్యార్థులకు గొప్ప వరమని, ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇక మళ్లీ చిన్నారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉదయం టిఫిన్ చేయకుండా
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సిక్సర్ కొట్టడం ఖాయమని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని
రాష్ట్ర ముఖ్యమంత్రి మానవీయ కోణంతో అమల్లోకి తీసుకొచ్చిన పేద పిల్లలకు వరంలాంటి సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో సీఎం అల్�