Harish Rao | వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నది. అధికారంల
రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రైతుబంధు పంపిణీని ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలని చెప్పారు.
“దుబ్బాక నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆశేష ప్రజలకు నమస్కారాలు.పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏదీ ఉండదని చెప్పి చరిత్రలో చెప్పారు. తాను దుబ్బాకలోనే ఉన్నత పాఠశాల విద్య అంతా చదువుకున్న�
త కాంగ్రెస్ పాలనలో నిత్యం కరెంటు కోతలు ఉండేవని, ప్రతి దుకాణం ముందు చూసినా జనరేటర్లే కనిపించేవని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఆ పరిస్థితే వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధును కాంగ్రెస్
సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, మెదక్ జిల్లాలోని దుబ్బాకలో..
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి మళ్లీ పదేండ్లు వెనక్కిపోతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కరెంటు ఉండదు, రైతుబంధు రాదు, పల్లెల్లో కరువు తాండవిస్తుంది అని చెప్పారు. ప్రజలం�
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకకు వస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉండగా దుబ్బాకలో జరిగే ప్రజ�
Minister Harirsh Rao | కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారమని.. వాళ్లకు వల్లే తన్నుకు చస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
Minister Harish Rao | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. గొంగిడి సునీత ఎమ్మెల్యేగ�
Harish Rao | కాంగ్రెసోళ్లు ఈ దఫా రైతుబంధు వెయ్యొద్దని లొల్లివెట్టిండ్రని, అంతటితో ఆగక రైతుబంధు వేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రని మంత్రి హరీశ్రావు విమర్శించార�
Harish Rao | ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మానుకోట దమ్మేంటో చూపించాలని మంత్రి హరీశ్రావు ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్కు మ�
తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సొంత ఊరిలోనే మంచినీళ్లకు దిక్కులేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటకకు చెందిన ఖర్గే సొంత ఊరిలో కరెంటు కూడా ల�